గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో  బూత్ కమిటీ సమావేశము

గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో  బూత్ కమిటీ సమావేశము మరియు మంబాపూర్ బూత్ కమిటీ వేయడం జరిగినది.ఈ సమావేశానికి గుమ్మడిదల మండలం బూత్ కమిటీల ఇంచార్జ్ మద్దూరి లక్ష్మణరావు,తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నెంబర్ గిద్దె రాజు,గుమ్మడిదల మండల బిజెపి అధ్యక్షులు నర్సంపల్లి రాజు రెడ్డి,గుమ్మడిదల మండల బిజెపి ప్రధాన కార్యదర్శి చింతల యాదగిరి మరియు మంబాపూర్ బి జె పి సీనియర్ నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు. మరియు బూత్ కమిటీ అధ్యక్షులుగా  కమ్మరి మురళి చారిని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మంబాపూర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నుండి గణేష్ మరియు 20 మంది కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. 



Popular posts