కూకట్ పల్లి నియోజకవర్గం,బాలానగర్ శోభన థియేటర్ నుంచి మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర

కూకట్ పల్లి నియోజకవర్గం,బాలానగర్ శోభన థియేటర్ దగ్గరినుంచి గూడ్స్ షెడ్ రోడ్ ప్రవీణ్ గార్డెన్ వరకు ప్రారంభించిన మహాత్మాగాంధీ సంకల్ప యాత్రలో  భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ శ్రీ పన్నాల హరీష్ చంద్రా రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు యమ.ఎల్.సి. శ్రీ రామచందర్ రావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాధవరం కాంతారావు,ఉపాధక్ష్యులు శ్రీ శ్రీకర్ రావు,సీనియర్ నాయకులు శ్రీ పద్మయ్య, శ్రీ కంచి మహేందర్,వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Popular posts