కోర్లకుంట గ్రామం లో జడ్పీ నిధుల ద్వారా మహిళ భవనంకు శంకుస్థాపన

గౌరవ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  కోర్లకుంట గ్రామం లో zp నిధుల ద్వారా మహిళ భవనంకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ ప్రభాకర్,నల్తుర్ సర్పంచ్ జనార్దన్, వార్డు సభ్యులు,వివిధ గ్రామాల సర్పంచులు, MPTC లు,మహిళలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Popular posts